News

ఇరాన్‌ అణు కేంద్రాలపై జరిగిన బాంబు దాడులతో ఆ దేశం ప్రతీకార దాడులకు దిగవచ్చన్న ఆందోళనతో పశ్చిమాసియా దేశాల్లో ఉంటున్న తమ ...
పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. చర్చలు, దౌత్యం ద్వారా ఉద్రిక్తతల్ని ...
ఓదార్పు యాత్రల పేరుతో వెళ్లినచోటల్లా అరాచకం సృష్టిస్తున్న వైకాపా అధినేత జగన్‌ నిజ స్వరూపాన్ని బయటపెట్టే వీడియో తాజాగా ...
‘మహాలక్ష్మి’ పథకంలో భాగమైన ‘రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌’ రాయితీ విడుదలలో జాప్యం నెలకొంది. మూడు నెలలుగా ఈ రాయితీ జమ కావడంలేదు.
తుంగభద్ర జలాశయం కింద ఈ ఏడాది సవాళ్ల సాగు తప్పేలాలేదు. పూర్తి స్థాయి నీటి నిల్వకు అవకాశం లేక నీటి కేటాయింపులు తగ్గిపోయిన ...
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం హైకోర్టు ప్రాంగణం, వెలుపల ఘనంగా వేడుకలు జరిగాయి. వేర్వేరుగా నిర్వహించిన ...
ప్రముఖ క్యాన్సర్‌ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు ఆదివారం జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా ...
రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకుల నుంచి పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల వారికి ఇళ్ల రుణాల మంజూరు చాలా తక్కువగా ఉంటోంది. ఇలాంటి ...
ఇరాన్‌ సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణుశుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్‌ భీకర దాడులు కొనసాగిస్తోంది.
జిల్లాలో విద్యుత్తు సౌకర్యం లేని ఇళ్లకు, అంగన్‌వాడీ కేంద్రాలకు వెలుగులు పంచేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
నెలసరి కారణంగా ఏర్పడే విటమిన్‌-డి, ప్రొటీన్‌ లోపాలను క్రమం తప్పక పరిశీలిస్తూ వాటి నుంచి బయటపడేందుకు మహిళలు ప్రయత్నిస్తూ ...
రాష్ట్రంలో అక్రమార్కులపై అవినీతి నిరోధకశాఖ(అనిశా) దూకుడు కొనసాగిస్తోంది. గత ఏడాది మొత్తంలో 129 ట్రాప్‌ కేసులు నమోదు చేస్తే ఈ ...