News

ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నేడు భారత్‌లో వివిధ నగరాల్లో బంగారం ధరలు ...
నగరంలో వాతావరణం చల్లబడింది. సోమవారం పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. మరో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ ...
అరాచక పాలన చేసి దారుణంగా ఓడిపోయిన మాజీ సీఎం జగన్‌లో కనీస ప్రాశ్చాత్తాపం లేకపోగా, పోలీసులు, ప్రభుత్వంపై ఎదురుదాడి ఏమిటని ...
‘‘మద్యం వల్ల నా తండ్రిని, సోదరుడిని కోల్పోయాను. మద్యానికి నేను దూరం. లిక్కర్‌ డబ్బు ముట్టుకోలేదు. ముడుపులతో నాకు సంబంధం లేదు?
‘వైఎస్‌ జగన్‌కు మానవత్వం లేదు. ఆయన రాజకీయం ముసుగులో హింసను ప్రేరేపిస్తున్న నేరస్థుడు’ అని హోం మంత్రి అనిత విమర్శించారు.
సీఎంగా ఉండగా తాను ఏనాడైనా ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ల పర్యటనలపై ఆంక్షలు విధించానా అని వైఎస్‌ జగన్‌ ...
మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బుగ్గమఠం భూముల వ్యవహారంలో ఆయనకు ఊరట ...
హరిపురం, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): సామాజిక వర్గ సమావేశానికి హాజరు కాలేదంటూ ఆరు కుటుంబాలను వెలి వేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా మందస ...
మధురమైనదే! అయితే పొట్ట మీద చారలు, కటి కండరాలు పటుత్వం కోల్పోవడం లాంటి ప్రసవానంతర క్రియాత్మక మార్పులు తల్లులను మాతృత్వ ...
సున్నితమైన మెదడులో ఎంత చిన్న సమస్య తలెత్తినా దాని ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. అలాంటి సమస్యే.. ‘ఎన్యూరిజం’. రక్తనాళాల్లో ...
అసలే తనపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి మరింత ఆగ్రహం కలిగించే వ్యాఖ్యలను ఎంపీ శశిథరూర్‌ చేశారు. ప్రధాని మోదీని మరోసారి ...
డబుల్‌ ఇంజన్‌ సర్కారు అధికారంలో ఉంటే ఎలా ఉంటుందో చూపించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అన్నీ చేశామని చెప్పడం లేదని.. ఇంత ...