Nuacht

జోగిపేట, జులై31(ఆంధ్రప్రభ): మాజీ సర్పంచ్ (Former Sarpanch) డాకూరి జోగినాథ్ (Dakuri Joginath) గ్రామ సర్పంచిగా చేసిన సేవలు ...
నంద్యాల బ్యూరో, జులై 31 ఆంధ్రప్రభ : రెవెన్యూ శాఖ Revenue Department లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ (Senior Assistant) ...
లండన్‌ : ఓవల్ టెస్ట్ తొలి రోజు పూర్తిగా బౌలర్ల ఆధిపత్యంతో సాగింది. పిచ్, వాతావరణ పరిస్థితులు పూర్తిగా బౌలర్లకు అనుకూలించాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అంతర్జాతీయ వాణిజ్య విధానాలపై తీసుకున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
నంద్యాల, (ఆంధ్రప్రభ బ్యూరో) : ఒడిశా రాష్ట్రం నుండి నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని కురుకుంద గ్రామానికి చెందిన వ్యక్తులు ...
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు రావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన సింగపూర్ పర్యటన ...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఓజీ’ (OG)పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ...
మహారాష్ట్ర : 2008లో మహారాష్ట్ర (Maharashtra)లోని మాలెగావ్ (Malegaon)లో జరిగిన పేలుళ్ల కేసు (blast case) లో ఎట్టకేలకు తీర్పు వెలువడింది. సుదీర్ఘ విచారణ తర్వాత ...
లండన్‌లోని ప్రతిష్టాత్మక ఓవల్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టెస్టు నేడు (గురువారం) ప్రారంభం కానుంది.
న్యూఢిల్లీ : భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే సరుకులపై 25 శాతం టారిఫ్‌ విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ...
అమరావతి : ఏపీ ప్రజలలో నిరుద్యోగ యువతకు ఉపశమనాన్ని కలిగించేలా, ఉద్యోగ నియామక ప్రక్రియను మరింత వేగవంతం చేయడంలో కీలకమైన ...
(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : కృష్ణానది (KrishnaRiver) ఎగువ ప్రాంతాల నుండి భారీ ఎత్తున వరదనీరు దిగువకు విడుదల చేయడంతో ...