News
జిల్లాకు మరో రెండు ప్రతిష్టాత్మక సంస్థలు రానున్నాయి. తడ మండలం పులికాట్ సరస్సు వద్ద క్లబ్ మహీంద్రా రిసార్ట్స్..
సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న పులికాట్ సరస్సు పూడికతీత పనులు త్వరలో మొదలు కానున్నాయని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ...
ఏడాదికోమారు సిరులు కురిపించిన మామిడి ఐదేళ్లుగా రైతులను నట్టేట ముంచింది. దీంతో దిక్కుతోచక, ఆ నష్టాలను భరించలేక ఈ ఏడాది వంద ...
విశాఖపట్నం ఆర్థిక రాజధాని. విజయవాడ రాష్ట్ర రాజధాని. ఇక్కడి నుంచి విజయవాడ కు రైలులో ఆరు గంటల ప్రయాణం. అయితే అత్యవసరంగా విజయవాడ ...
విశాఖపట్నం పాత జైలు రోడ్డులో జీవీఎంసీ అనుమతులు లేకుండా అనధికారికంగా నిర్వహిస్తున్న నైట్ ఫుడ్ కోర్టును తొలగించేలా ...
రామకుప్పం మండలం కిలాకిపోడు గ్రామంలో ఓ రైతు మృతి చెందడం కుప్పం నియోజకవర్గవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇటీవల ఎయిర్పోర్టు కోసం భూసేకరణ జరుగుతున్న గ్రామాల్లో ఎవరు చనిపోయినా రకరకాల ప్రచారాలు జరిగి చర్చనీయా ...
సంవత్సర కాలం కంటికి రెప్పలా కాపాడుకున్న మామిడి పంట రైతుకు కన్నీళ్లే మిగుల్చుతోంది.ఏదో ఒక ధరకు పంట అమ్ముకుందామనుకున్న రైతులు ...
ప్రభుత్వ శాఖల్లో ‘రెవెన్యూ’ చాలా కీలకం. అందులో తహశీల్దారు పోస్టు అంటే మరీ ప్రత్యేకం. విశాఖ జిల్లాలో తహశీల్దారు ఉద్యోగం అంటే ...
యాదమరి మండల పరిధిలోని కాశిరాళ్ళ గొల్లపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆపసోపాలు పడుతూ వాటర్ క్యాన్లను స్కూలుకు తీసుకెళుతున్న ...
ఛత్తీ్సగఢ్ నుంచి విదేశాలకు తరలించేందుకు పోర్టుకు తీసుకువచ్చిన 473 టన్నుల బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని పలు డిగ్రీ కళాశాలల కొనసాగింపుపై సందిగ్ధం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 270 కాలేజీల్లో 25 శాతం ...
వేసవి సెలవులు ముగిసి, విద్యా సంస్థలు తెరిచేనాటికి సాంఘిక సంక్షేమ వసతిగృహాలకు మరమ్మతులు పూర్తి చేసి, విద్యార్థులకు సిద్ధం ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results