News

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇళ్ల మంజూరు, గ్రౌండింగ్‌ విషయంలో సూర్యాపేట, పెద్దపల్లి, భూపాలపల్లి, హనుమకొండ, వికారాబాద్‌, సిద్దిపేట, ...
వానాకాలం సీజన్‌ రైతుభరోసా నగదు బదిలీని విజయవంతంగా పూర్తిచేసిన రాష్ట్ర ప్రభుత్వం తదుపరి లక్ష్యంగా రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని ...
ప్రయాణికుల డిమాండ్‌ మేరకు చర్లపల్లి - రామేశ్వరం, హైదరాబాద్‌ - కొల్లంల మధ్య 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య ...
ఒక బైకుపై ముగ్గురు ప్రయాణించడమే నేరం. అదీ ప్రమాదకరం కూడా. కానీ ఒకే ద్విచక్రవాహనంపై ఏకంగా ఎనిమిది మంది ప్రయాణిస్తే! హైదరాబాద్‌ ...
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఈ ఏడాది నుంచే డిగ్రీలో కొత్త కోర్సును అందుబాటులోకి తెచ్చింది. ఉపాధి కల్పనే లక్ష్యంగా కొత్త ...
న్యూక్లియర్‌ ఫిజిక్స్‌ శాస్త్రవేత్త, గాంధేయవాది, మహాత్మాగాంధీ మెమోరియల్‌ ట్రస్టు (ఎంజీఎం) వ్యవస్థాపకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్‌ ముదుండి రామకృష్ణంరాజు (95) ఇకలేరు.
ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య భీకరయుద్ధం నేపథ్యంలో చెన్నై నుంచి అరబ్‌ దేశాలకు వెళ్లాల్సిన పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి.
కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు (కేపీహెచ్‌బీ) పరిధిలో ఇటీవల నిర్వహించిన వేలం పాటలో అత్యధికంగా గజం రూ.2.98 లక్షలకు కొనుగోలు చేసిన ...
DGCA: ఎయిరిండియా విమాన ప్రమాదంతో అప్రమత్తమైన డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) దేశంలోని ప్రధాన విమానాశ్రయాలను ...
పాస్‌పోర్టు దరఖాస్తుల ధ్రువీకరణలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ పోలీసులకు విదేశాంగ మంత్రిత్వ శాఖ పురస్కారాన్ని ...
నల్లగొండ బిషప్‌ కరణం ధమన్‌కుమార్‌పై జర్మనీలోని మున్‌స్టర్‌ నగరంలో క్రైస్తవ మత గురువుగా పనిచేసినప్పుడు లైంగిక వేధింపులకు ...
ఇంజనీరింగ్‌, ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు త్వరలోనే కౌన్సెలింగ్‌లు ప్రారంభం కానున్నాయి. అన్ని ప్రవేశాల్లో రిజర్వేషన్లు ...