News

రాష్ట్రవ్యాప్తంగా ఎంటెక్‌, ఎం.ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పీజీఈసెట్‌-2025 ఫలితాల్లో ఉమ్మడి విశాఖ జిల్లాకు ...
భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చేలోగా 15 మాస్టర్‌ ప్లాన్‌ రహదారుల నిర్మాణం ...
ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ బంతి ఆకారంపై భారత్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో బంతిని మార్చాలంటూ ఆఖరి రోజు తొలి ...
విశాఖకు చెందిన అంతర్జాతీయ టెన్నిస్‌ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత సాకేత్‌ మైనేనికి గ్రూప్‌-1 (డిప్యూటీ కలెక్టర్‌) ...
విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు సీఎండీగా శక్తిమణి నియామకానికి ఉక్కు మంత్రిత్వ శాఖ పచ్చ జెండా ఊపింది. ఆయన నెల రోజుల్లో ఇక్కడకు ...
టీమిండియా క్రికెటర్‌ రింకూ సింగ్‌, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ల వివాహం వాయిదా పడింది. వీరిద్దరికి ఈనెల 8న ...
ఉపాధ్యాయుల సమయపాలనపై విద్యా శాఖ దృష్టి సారించింది. విద్యార్థులకు కిట్లు పంపిణీ, ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ...
నిరుపేద బాలికలకు అందుబాటులో నాణ్యమైన విద్యతో పాటు బలవర్ధక ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం కొత్త మెనూను అమల్లోకి తెచ్చింది.
భారత మాజీ స్పిన్నర్‌, 77 ఏళ్ల దిలీప్‌ దోషి గుండెపోటుతో లండన్‌లో కన్నుమూశాడు. దీంతో మంగళవారం చివరి రోజు ఆట ఆరంభానికి ...
గుడిపాల మండలంలోని గొల్లమడుగు వద్ద ఉన్న ఫుడ్‌అండ్‌ఇన్స్‌, సీకే పల్లె వద్ద వున్న తాసా జ్యూస్‌ ఫ్యాక్టరీలను కలెక్టర్‌ ...
సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో గ్రేడ్‌–1 వీఆర్వోలకు ఝలక్‌ తగిలింది. సచివాలయాల్లో నియమితులైన గ్రేడ్‌–2 వీఆర్వోలకు మాత్రమే ...
మండలంలోని వాలసీ పంచాయతీ నిమ్మలపాడు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు లేక మూతపడింది. ఇక్కడి ఉపాధ్యాయుడు ...