News

పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. చర్చలు, దౌత్యం ద్వారా ఉద్రిక్తతల్ని ...
ఇరాన్‌ అణు కేంద్రాలపై జరిగిన బాంబు దాడులతో ఆ దేశం ప్రతీకార దాడులకు దిగవచ్చన్న ఆందోళనతో పశ్చిమాసియా దేశాల్లో ఉంటున్న తమ ...
ప్రముఖ క్యాన్సర్‌ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు ఆదివారం జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా ...
రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకుల నుంచి పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల వారికి ఇళ్ల రుణాల మంజూరు చాలా తక్కువగా ఉంటోంది. ఇలాంటి ...
రాష్ట్రంలో అక్రమార్కులపై అవినీతి నిరోధకశాఖ(అనిశా) దూకుడు కొనసాగిస్తోంది. గత ఏడాది మొత్తంలో 129 ట్రాప్‌ కేసులు నమోదు చేస్తే ఈ ...
జిల్లాలో విద్యుత్తు సౌకర్యం లేని ఇళ్లకు, అంగన్‌వాడీ కేంద్రాలకు వెలుగులు పంచేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఇరాన్‌ సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణుశుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్‌ భీకర దాడులు కొనసాగిస్తోంది.
రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు ప్రమాద బీమా పథకం అమలులో జాప్యం జరుగుతోంది. బీమా సాయం కోసం 15 ...
బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్యను తెలంగాణ ...
ద్విచక్ర వాహనంపై ఇద్దరు పిల్లలను బడికి తీసుకెళ్తున్న ఈయన పేరు వడ్లకొండ వీరేందర్‌. మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం ...
ఓదార్పు యాత్రల పేరుతో వెళ్లినచోటల్లా అరాచకం సృష్టిస్తున్న వైకాపా అధినేత జగన్‌ నిజ స్వరూపాన్ని బయటపెట్టే వీడియో తాజాగా ...
సినీ నటుడు విజయ్‌ దేవరకొండపై రాయదుర్గం ఠాణాలో ఎట్రాసిటీ కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.