News
ఇరాన్ అణు కేంద్రాలపై జరిగిన బాంబు దాడులతో ఆ దేశం ప్రతీకార దాడులకు దిగవచ్చన్న ఆందోళనతో పశ్చిమాసియా దేశాల్లో ఉంటున్న తమ ...
ఇంగ్లండ్లోని బర్మింగ్హాం నుంచి దిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో దారి మళ్లించారు. శనివారం ఈ ఘటన జరగగా ఆ విమానం సౌదీ అరేబియాలోని రియాద్లో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు వి ...
రాష్ట్రంలో యోగాంధ్ర విజయవంతంతో మాజీ సీఎం జగన్ ఉలికిపాటుకు గురైనట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. కదిరిలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. చర్చలు, దౌత్యం ద్వారా ఉద్రిక్తతల్ని ...
నాణ్యమైన, వేగవంతమైన పౌరసేవలందించడమే లక్ష్యంగా చేపడుతున్న సంస్కరణల్లో భాగంగా పురపాలికలు, నగరపాలికల పరిధిలో భవనాల నిర్మాణాలు, ...
వేల ఎకరాల్లో పంట పొలాలకు సాగు, లక్షల మందికి తాగునీరు అందిస్తున్న మహేంద్రతనయ నదిలో నెలకొన్న సమస్యలతో క్రమేపీ నీటి లభ్యత ...
పుట్టిన నాలుగేళ్ల వరకు తోటి చిన్నారులతో కలిసి బాగానే ఆడిపాడింది. చిన్నారిని చూసి తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు. విధి వక్రించింది. రోజుల వ్యవధిలోనే కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి.
ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా వైద్యఆరోగ్యశాఖ, ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో శనివారం మహబూబాబాద్లోని గిరిజన భవన్లో నిర్వహించిన ...
ఓదార్పు యాత్రల పేరుతో వెళ్లినచోటల్లా అరాచకం సృష్టిస్తున్న వైకాపా అధినేత జగన్ నిజ స్వరూపాన్ని బయటపెట్టే వీడియో తాజాగా ...
‘మహాలక్ష్మి’ పథకంలో భాగమైన ‘రూ.500కు గ్యాస్ సిలిండర్’ రాయితీ విడుదలలో జాప్యం నెలకొంది. మూడు నెలలుగా ఈ రాయితీ జమ కావడంలేదు.
తుంగభద్ర జలాశయం కింద ఈ ఏడాది సవాళ్ల సాగు తప్పేలాలేదు. పూర్తి స్థాయి నీటి నిల్వకు అవకాశం లేక నీటి కేటాయింపులు తగ్గిపోయిన ...
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం హైకోర్టు ప్రాంగణం, వెలుపల ఘనంగా వేడుకలు జరిగాయి. వేర్వేరుగా నిర్వహించిన ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results