News

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం చాలా సులభం అయినప్పటికీ, పెట్టుబడిదారుడిగా కొన్ని ముఖ్యమైన విషయాలను గమనించాల్సి ఉంటుంది.
యూకేలో చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన విండ్సార్‌ టొటెమ్‌ పోల్‌ కాలగమనంలో కలిసిపోనుంది.
మాజీ సీఎం జగన్‌పై మరో కేసు నమోదైంది. గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మా అత్తింటివారు పేరుకి కట్నం అడగలేదు కానీ, లాంఛనాల పేరుతో తరచూ ఇబ్బంది పెడుతున్నారు. ఇక, నా భర్త అమ్మ అనుమతి లేనిదే... ఏ పనీ ...
ఇంటర్నెట్‌డెస్క్: ఆపరేషన్‌ సిందూర్‌ ( Operation Sindoor) సమయంలో మన సాయుధ దళాల పోరాటాన్ని ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ ...
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో జాతీయ రహదారిపై వెదుల్లపాలెం వద్ద పోలీసులు మంగళవారం పెద్దఎత్తున గంజాయి స్వాధీనం ...
సైబర్‌ నేరాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతుండడంతో కేటుగాళ్లు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. ప్రభుత్వ పెద్దల పేరిట వీడియోలు ...
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలోని ఓ వాణిజ్య (కమర్షియల్‌) స్థలం గజం ధర రూ.2.22 లక్షలు పలకడం విశేషం. సోమవారం ...
ఊబకాయం నియంత్రణ.. కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా ‘యూటీ009’ టీకాను అభివృద్ధి చేస్తున్న హైదరాబాద్‌ అంకుర సంస్థ ఉటోపియా ...
గద్వాల్‌ జిల్లాలో సంచలనం సృష్టించిన తేజేశ్వర్‌ హత్య కేసులో విచారణ శరవేగంగా కొనసాగుతోంది. దర్యాప్తులో కొత్త విషయాలు బయట పడుతున్నట్లు తెలుస్తోంది.
మనది వేదభూమి. సృష్టి రహస్యాలను తెలియజేసిన మహర్షులు నివసించిన పవిత్రభూమి. ఎందరో యోగీంద్రులు, అవధూతలు ఈ పుణ్యభూమిలో అవతరించారు ...
ఎన్నికల్లో వైకాపా ఓడిపోయాకే మాజీ సీఎం జగన్‌ ప్రజల్లోకి వస్తున్నారని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.