ニュース

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలోని ఓ వాణిజ్య (కమర్షియల్‌) స్థలం గజం ధర రూ.2.22 లక్షలు పలకడం విశేషం. సోమవారం ...
ఊబకాయం నియంత్రణ.. కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా ‘యూటీ009’ టీకాను అభివృద్ధి చేస్తున్న హైదరాబాద్‌ అంకుర సంస్థ ఉటోపియా ...
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలోని ఓ వాణిజ్య(కమర్షియల్‌) స్థలం గజం ధర రూ.2.22 లక్షలు పలకడం విశేషం. సోమవారం ...
నైరుతి రుతుపవనాలు మరో రెండు, మూడు రోజుల్లో దేశమంతా వ్యాపిస్తాయని భారత వాతావరణశాఖ అంచనా వేస్తోంది. పశ్చిమమధ్య, సరిహద్దు వాయవ్య ...
మాజీ సీఎం జగన్‌ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనకు సంబంధించి రోజుకొక అమానవీయ ఘటన వెలుగులోకి వస్తోంది.
నేలపై కూర్చోని ఎంత తేలికగా పైకి లేవగలరో చూడటం ద్వారా మధ్య వయస్కులు, వృద్ధుల్లో మరణ ముప్పును అంచనా వేయవచ్చని ఓ అధ్యయనంలో ...
టేకాఫ్‌ కోసం ఓ అంతర్జాతీయ విమాన సర్వీస్‌ ప్రయాణికులతో మూడున్నర గంటలు నిరీక్షించింది. దీంతో ఏం జరుగుతుందోనని ప్రయాణికులు ...
ఏపీ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఎంతవరకైనా పోరాడాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. గోదావరిలో ...
మద్యం కుంభకోణం కేసులో నిందితుడు, వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను ఏ బెంచ్‌ విచారించాలో ...
‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో సభకు నమస్కరిస్తున్న సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, ఎంపీ పురందేశ్వరి, ...
ఇజ్రాయెల్‌-ఇరాన్‌ ఘర్షణ సంక్లిష్ట రూపందాల్చిన నేపథ్యంలో ప్రపంచ వైమానిక సంస్థలు పలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. భద్రతాపరమైన ...