Nieuws

భర్త వేధింపులు తాళలేక తన ఇద్దరు పిల్లలతో ఓ మహిళ బావిలో దూకగా.. కుమార్తె ప్రాణాలతో బయట పడిన ఘటన ఇది. వేపగుంట, న్యూస్‌టుడే: ...
పూరీ శ్రీక్షేత్రంలోని గరద గదిలో ఉంచిన 313 దశమూలికా గుళికల్లో (మోదుకలు) 70 చోరీ అయ్యాయి. దీనిపై బలభద్రుని ప్రధాన సేవాయత్‌ ...
శ్రీశైలం, కాటన్‌ బ్యారేజీల భద్రతకు ప్రభుత్వం రూ.350 కోట్లు కేటాయించింది. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనికి ...
ఇంటి నిర్మాణ అనుమతుల ఫీజులు పేదలకు భారం కాకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణాల్లో 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ...
ఏఐ, రోబోటిక్స్, ఐవోటీలు ఆలంబనగా సాంకేతిక విప్లవం రాజేంద్రనగర్‌లో దేశంలోనే తొలి అత్యాధునిక ప్రయోగశాల ఏర్పాటు 2047 నాటికి మానవ ...
రాజధాని అమరావతిలో రెడ్‌క్రాస్‌ సంస్థకు ప్రభుత్వం భూమి కేటాయించడంపై ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆంధ్రప్రదేశ్‌ శాఖ ఛైర్మన్‌ ...
అధికార పార్టీ నాయకులకు రూ.లక్ష కోట్లు లంచాలిచ్చి.. బంగాళాఖాతంలోని చమురు నిక్షేపాలను తన పరం చేసుకునేలా చీకటి ఒప్పందం ...
నేరపూరిత ఆలోచనలు చేసే జగన్‌ లాంటి వ్యక్తిని రాజకీయాల నుంచి శాశ్వతంగా బహిష్కరించే అవకాశాలను రాజ్యాంగనిపుణులు పరిశీలించాలని ...
పద్మశ్రీ పురస్కార గ్రహీత, భౌతిక శాస్త్రవేత్త, రేడియాలజీ పరిశోధకుడు ముదుండి రామకృష్ణంరాజు (ఎంఆర్‌ రాజు) మంగళవారం ...
రాకపోకలకు అనువుగా రహదారులు లేవు. గొంతు తడిపే నీరు రాదు. స్తంభాలు వేసి విద్యుత్తు సరఫరా చేసినా వీధి దీపాలు వెలగవు. అరకొరగా గృహ ...
అమరావతిని ప్రజా రాజధానిగా.. ప్రపంచ స్థాయి నగరంగా నిర్మించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో ప్రజలను కూడా ...
ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ కోసం స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచి(ఎస్‌ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు బృందం వ్యవహరించిన తీరు ...