ニュース

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఇవాళ (మే 7) జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌పై సీఎస్‌కే 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 17 ...
దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో లోన్‌ కస్టమర్లు చెల్లించే నెలవారీ వాయిదాలు (ఈఎంఐలు) తగ్గనున్నాయి. ఈ మేరకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెం ...
సాక్షి, హైదరాబాద్‌: నగరంలో వరుస లిఫ్ట్‌ ప్రమాదాలు భయపెడుతున్నాయి. జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
వెటరన్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కే తరఫున ఆల్‌టైమ్‌ లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా అవతరించాడు. ఐపీఎల్‌ 2025లో భాగంగా కేకేఆర్‌తో ఇవాళ (మే 7) జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత స ...
రహానే తన 197 ఐపీఎల్‌ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. రహానేకు ముందు విరాట్‌ కోహ్లి (8509), రోహిత్‌ శర్మ (6928), శిఖర్‌ ధవన్‌ (6769), డేవిడ్‌ వార్నర్‌ (6565), సురేశ్‌ రైనా (5528), ఎంఎస్‌ ధోని (5406), ఏబీ ...
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న కేకేఆర్‌ 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది.
అనంతపురం: తన స్వగ్రామమైన తాడిపత్రికి రావడానికి భద్రత కోరుతూ జిల్లా ఎస్పీ జగదీష్ కు లేఖ రాశారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ...
‘అన్ని శాఖలు పూర్తి గా సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి. నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలి. హైదరాబాద్ పరిధిలో ...
కొండా వెంకటరాజేంద్ర స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న హారర్‌ కామెడీ డ్రామా 'లోపలికి రా చెప్తా'. మనీషా జష్మాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్‌ హీరోయిన్లు. లక్ష్మీ గణేశ్‌, వెంకట రాజేంద్ర నిర్మాతలుగా వ్యవహరించారు.
మిస్ వ‌ర‌ల్డ్ 2025 అందాల పోటీల్లో పాల్గొనేందుకు ప్ర‌పంచ దేశాల‌ సుంద‌రీమ‌ణులు హైద‌రాబాద్ న‌గ‌రానికి త‌ర‌లివ‌చ్చారు. మిస్ ...
కేకేఆర్‌ విషయానికొస్తే.. ఈ జట్టు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ కోసం ఇంకా పోటీలో ఉంది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ...
సిద్దిపేట, సాక్షి: పెహల్గాంలో 28 మంది అమాయక పౌరుల ప్రాణాలు తీసి పాకిస్తాన్‌లో నక్కిన ఉగ్రమూకలను ఏరివేయడమే లక్ష్యంగా భారత్‌ ...