News

ప్రపంచానికి ఇండియా ఒక పిల్లర్ లాంటిదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొంది. ఇలాంటి ...
రైతులు, కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర సర్కార్ అమలు చేస్తున్న విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) జులై 9న ...
జీడిమెట్ల, వెలుగు: పంట కొనుగోలు చేసి తొమ్మి ది నెలలు గడుస్తున్నా తమకు డబ్బులు ఇవ్వట్లేదని రైతులు ఆందోళనకు దిగారు. గురువారం ...
గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని మాలపేటలో ఈ నెల 1న జరిగిన మహిళ హత్య కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. మహిళ ప్రవర్తన ...
ఢిల్లీలో దారుణం జరిగింది. తిట్టారనే కోపంతో తాను పనిచేసే ఇంటి యజమానురాలిని, ఆమె మైనర్ కొడుకును చంపాడో పని మనిషి.
సహజవనరులపై ఆదివాసీలకే పూర్తి హక్కులు కల్పించే దిశగా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌ ముందుకెళ్తోంది. ఏజెన్సీ ఏరియాల్లోని ...
హైదరాబాద్​లోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ‘సామాజిక న్యాయ సమర భేరి’ పేరుతో కాంగ్రెస్​ పార్టీ సభ ...
లంగాణ హైకోర్టుకు త్వరలో నలుగురు కొత్త జడ్జీలు రానున్నారు. ఈ నెల 2వ తేదీన సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని సుప్రీం ...
ఉత్తరప్రదేశ్ విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకుని, ఉద్యోగులకు అండగా ఉంటామని తెలంగాణ, ఏపీ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ పేర్కొంది. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను సహించబోమని, కేంద్రం మెడలు వంచుతామని హెచ్చరించ ...