ニュース

Suryapet: ట్రాక్టర్ ఢీకొని నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం నెమ్మికల్లు గ్రామంలో ఈ విషాదం ...
ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లిన జావెద్, బక్రీద్ పండుగకు కుటుంబంతో తిరిగి అహ్మదాబాద్ వచ్చాడు. 15 ఏళ్ల తర్వాత నలుగురు ...
DD Next Level Telugu Movie Review సంతానం కామెడీ టైమింగ్‌ను తెలుగు ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. హీరో పక్కన ఫ్రెండ్ ...
Alappuzha Gymkhana Review And Rating ప్రేమలు సినిమాతో నస్లేన్‌కు మంచి ఇమేజ్ ఏర్పడింది. తెలుగులో ఈ కుర్రోడికి ఫ్యాన్ బేస్ ...
తెలంగాణ ప్రజలకు అలర్ట్. రాష్ట్రంలో నేడు వర్షాలు కురువనున్నాయి. నైరుతి బలపడటంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ ...
Latest Gold Silver Rates: పసిడి ప్రియులకు అలర్ట్. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. నేడు 22 క్యారెట్ల పుత్తడి ధర ఒక్కరోజులోనే రూ. 800 పెరిగి, తులం రూ. 91,000 మార్కుకు చేరింది ...
మెదక్ జిల్లాకు చెందిన టంకరి రాము (34) ముంబై సముద్రంలో బోటు ప్రయాణం తర్వాత అలల ఉధృతికి కొట్టుకుపోయి మరణించాడు. కుటుంబంతో కలిసి సరదాగా గడిపిన కొద్ది నిమిషాల్లోనే ఈ విషాదం జరిగింది. ఈ మృతితో అతని స్వగ్రా ...
Talliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో నూతన కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ నూతన విధానం లబ్ధిదారులకు గతంలో కంటే రెట్టింపు లేదా మూడు రెట్లు ఎక్కువ ఆర్థిక సహాయం అందిస్తోంది.
ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. సోమవారం ఉదయం 10 గంటలకు ...
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం యావత్తు ప్రపంచాన్ని కలచివేసింది. ఎన్నో కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని నింపింది.
అహ్మదాబాద్ ఎయిరిండియా విమానం ప్రమాదంలో (Air India Flight Crash) గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ దుర్మరణం చెందారు. ఆయన ...
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదంలో.. 260 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. విమానంలోని ప్రయాణికులతో పాటు.. ఫ్లైట్ కూలిపోయిన మెడికల్ కాలేజీ హాస్టల్‌లో ఉన్న మెడికోలు కూడా ప్ర ...