News

మేఘాలయ రాష్ట్రానికి హనీమూన్‌ కోసం వెళ్లిన నవ దంపతుల్లో వరుడు హత్యకు గురైన కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం ...
పోలీసుల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న పార్టీ కార్యకర్త కుటుంబాన్ని ఓదార్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ...
అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను పలు విధాలుగా చిత్రహింసలకు గురిచేయడంతో పాటు ఆమెతో చేసే శృంగారాన్ని భర్త ఆన్‌లైన్ ఆఫర్ చేశాడు. అతనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది.
తమిళంలో "దాదా" పేరుతో విడుదలై అక్కడ దాదాపు 40 కోట్లు వసూలు చేసిన చిత్రాన్ని తెలుగులో "పాపా" పేరుతో అనువదించి థియేటర్లలో విడుదల చేశారు. ఎన్నారై శ్రీమతి నీరజ కోట ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించా ...
ప్రభుత్వ కార్యాలయాల్లోని అవినీతికి ఈ ఘటన అద్దం పడుతోంది. జీహెచ్‌ఎంసీలోని కాప్రా సర్కిల్‌లో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ...
ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ కొనసాగుతోంది. తెలంగాణలో 2023 ఎన్నికలకు రెండు నెలల ముందు ఈ సంఖ్యలు భారీగా ఉన్నాయని సిట్ సమాచారం ...
నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ "తమ్ముడు". ఈ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు ...
అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి లండన్‌కు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం గుర్తించిన తర్వాత, దానిని రద్దు ...
ఐక్యరాజ్యసమితి, వాణిజ్య ట్రక్కులు ఆహారంతో భూభాగంలోకి ప్రవేశించడానికి గాజా స్ట్రిప్‌లోకి ప్రవేశించినప్పుడు దాడి జరిగింది.
ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ రఫ్ నోట్ ప్రొడక్షన్ నిర్మాణంలో, ప్రముఖ దర్శకుడు మరియు సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో ఇప్పటికే పలువురు తారలు ఈ చిత్రం ...
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గత ప్రభుత్వం హయాంలో ఫోన్ ట్యాపింగ్‌లో పాల్గొన్న వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. త ...
పూరి జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్న తన అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. హై-ఆక్టేన్ కథలకు పాపులరైన పూరి, తన సిగ్నేచర్ మాస్, కమర్షియల్ స్టయి ...