News

స్థానిక మెరీనా బీచ్‌లో ‘బ్లూ ఫ్లాగ్‌’ సర్టిఫికెట్‌ పొందేలా గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) ఆధ్వర్యంలో పలు పనులు ...
ఎస్‌ఓటీ పోలీసుల పేరుతో బంగారు వ్యాపారిని బురిడీ కొట్టించి ఓ గ్రూపు దోపిడీ చేస్తే, ఆ డబ్బును ఎత్తుకెళ్లి జల్సా చేశారు. ఈ ...
చెరువుల పూర్తిస్థాయి నీటి మట్టం, అందులోకి వచ్చే వరద ప్రవాహం, అలుగులు, అవుట్‌లెట్ల ద్వారా దిగువకు వెళ్లే వర్షపు నీటిపై అధ్యయనం ...
బోనాలు ఎత్తుకుని ఆలయానికి వచ్చే వారికే ప్రథమ ప్రాధాన్యమిస్తామని, వారికి అసౌకర్యం కలగకుండా చూడడమే తమ బాధ్యత అని మంత్రి పొన్నం ...
ప్రయాణికుల డిమాండ్‌ మేరకు చర్లపల్లి - రామేశ్వరం, హైదరాబాద్‌ - కొల్లంల మధ్య 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య ...
కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు (కేపీహెచ్‌బీ) పరిధిలో ఇటీవల నిర్వహించిన వేలం పాటలో అత్యధికంగా గజం రూ.2.98 లక్షలకు కొనుగోలు చేసిన ...
ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య భీకరయుద్ధం నేపథ్యంలో చెన్నై నుంచి అరబ్‌ దేశాలకు వెళ్లాల్సిన పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణ పథకం విజయవంతం కావాలంటే 2వేల బస్సులు ...
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ చట్టవిరుద్ధంగా పెద్ద సంఖ్యలో మాజీ సీఎం జగన్‌, వైసీపీ నేతలు గుంటూరు మిర్చి ...
‘అరాచకత్వమే ప్రస్తుత వ్యవస్థగా కనిపిస్తోంది.. అలా అనిపించడం దారుణం కావచ్చు కాని అదే వాస్తవం..’ అని ఆర్ఎస్ఎస్ మేధావి రాం మాధవ్ ...
DGCA: ఎయిరిండియా విమాన ప్రమాదంతో అప్రమత్తమైన డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) దేశంలోని ప్రధాన విమానాశ్రయాలను ...
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఈ ఏడాది నుంచే డిగ్రీలో కొత్త కోర్సును అందుబాటులోకి తెచ్చింది. ఉపాధి కల్పనే లక్ష్యంగా కొత్త ...