News
టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్, సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ల వివాహం వాయిదా పడింది. వీరిద్దరికి ఈనెల 8న ...
భారత మాజీ స్పిన్నర్, 77 ఏళ్ల దిలీప్ దోషి గుండెపోటుతో లండన్లో కన్నుమూశాడు. దీంతో మంగళవారం చివరి రోజు ఆట ఆరంభానికి ...
ఉపాధ్యాయుల సమయపాలనపై విద్యా శాఖ దృష్టి సారించింది. విద్యార్థులకు కిట్లు పంపిణీ, ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ...
నిరుపేద బాలికలకు అందుబాటులో నాణ్యమైన విద్యతో పాటు బలవర్ధక ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం కొత్త మెనూను అమల్లోకి తెచ్చింది.
గుడిపాల మండలంలోని గొల్లమడుగు వద్ద ఉన్న ఫుడ్అండ్ఇన్స్, సీకే పల్లె వద్ద వున్న తాసా జ్యూస్ ఫ్యాక్టరీలను కలెక్టర్ ...
సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో గ్రేడ్–1 వీఆర్వోలకు ఝలక్ తగిలింది. సచివాలయాల్లో నియమితులైన గ్రేడ్–2 వీఆర్వోలకు మాత్రమే ...
జాతీయ రహదారి లంకెలపాలెం కూడలిలో సోమవారం రాత్రి లారీ బీభత్సం సృష్టించిన ఘటనలో 17 మంది గాయపడ్డారు. వీరిలో 13 మందికి తీవ్రగాయాలు ...
మండలంలోని వాలసీ పంచాయతీ నిమ్మలపాడు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు లేక మూతపడింది. ఇక్కడి ఉపాధ్యాయుడు ...
సార్వా సాగుకు అనుకూల వాతావరణం ఉంది. నారుమడులు వేయడంలో రైతన్నలు వేగం పెంచారు. ఏటా జూలైలో నారుమడులు వేసేవారు. గడిచిన పది రోజుల నుంచి నారుమడుల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. వర్షాలు ముందుగా పడడంతో ...
మండలంలోని కల్వల ప్రాజెక్టును పాలకులు పట్టించుకోవడం లేదు. కల్వల ప్రాజెక్టుకు రెండేళ్ల క్రితం గండి పడింది. అప్పటి ...
పట్టణంలోని పోలీసు బొమ్మ సెంటర్లో కళాశాల బస్సులో విద్యార్థిపై దాడి సంఘటన ఆకతాయి పని అని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు.
ఎంజీఎం ట్రస్ట్ ద్వారా క్యాన్సర్ రోగులకు విశేష సేవలందించిన సేవా మూర్తి, శాస్త్రవేత్త, పద్మశ్రీ డాక్టర్ ఎంఆర్.రాజు ఇకలేరు. ట్రస్ట్ భవనంలోనే మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ప్రభుత్వం అధి ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results