ニュース

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ 2033 వరకూ అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం పార్టీ పదవుల్లో ...
అధికారంలో ఉండగా పాఠశాలల విలీనం పేరిట విద్యార్థుల జీవితాలతో ఆటలాడిన వైసీపీ.. అధికారం కోల్పోయాక తమ రాజకీయ లబ్ధి కోసం మళ్లీ ...
కేసీఆర్‌కు ధైర్యం, నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే గోదావరి జలాలపై శాసనసభలో చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాలు విసిరారు.
రాష్ట్ర యువత కోసం 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా నైపుణ్య శిక్షణ అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంపై ఏర్పాటైన సిట్‌కు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.47 లక్షలు మంజూరు చేసింది ...
వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీతో పాటు శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ, ద్వారకా తిరుమల, పెనుగంచిప్రోలు ...
రాష్ట్రంలో క్యాన్సర్‌ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఏటా క్యాన్సర్‌ బాధితులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నారు.
జిల్లా కో ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ చైర్మన్ల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా గుంటూరు జిల్లా కో ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ...
గోపాలపట్నం (విశాఖపట్నం), జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): మద్యానికి బానిసైన భర్త వేధింపులు తాళలేక ఓ గృహిణి తన ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకింది. ఆమెతో పాటు ఆరేళ్ల కుమారుడు మృతి చెందగా, స్థానికుల సాయంతో కుమార్ ...
అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో గల రాంకీ ఫార్మా సిటీలోని సాయి శ్రేయాస్‌ కంపెనీలో ఈ నెల 12వ తేదీన జరిగిన ప్రమాదంలో ఇద్దరు ...
50 సెల్సియస్‌ డిగ్రీలు దాటున్న తీవ్ర ఎండలో తినడానికి తిండి లేకుండా, ఉండేందుకు నీడ లేకుండా ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన 18 ...
నేను నిత్య పెళ్లికూతురిని కాదు.. 12 మందిని వివాహం చేసుకుని మోసగించలేదు’ అని ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ...