News

శ్రీశైలంలో బాంబులు, బుల్లెట్ల కలకలం రేగింది. వాసవీ సత్రం ఎదురురోడ్డు డివైడర్‌పై ఇవి కనిపించాయి.
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు కలిశారు.
వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి అనుచరులపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు.
భాజపా ప్రజాప్రతినిధులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో నమోదైన కేసులను కొట్టివేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ (Bandi ...
ఇంటర్నెట్‌డెస్క్‌: తాను కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమేనన్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి ( Chiranjeevi ). తాజాగా ...
చక్కటి ఉద్యోగం.. మంచి సంపాదన.. సంపూర్ణ ఆరోగ్యం..  ఇలా జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు అహర్నిశలూ తపిస్తాం. జీవితం అంటే ...
అమరావతి: రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాపాయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ బాధితులు కనిపిస్తే మానవత్వమున్న ఎవరైనా సరే వెంటనే ...
సెల్‌ఫోన్‌ పోయిందని వారు జోతిష్యుడి వద్దకెళ్లారు. మీ ఇంటిపక్కన బాలిక దొంగిలించిందని ఆయన చెప్పారు. దాంతో వారు ఇంటికి వచ్చి ...
రాష్ట్రంలో అనుమానాస్పద రేషన్‌ కార్డులపై క్షేత్రస్థాయి విచారణ ప్రక్రియ పూర్తయింది. గత 6 నెలల్లో రేషన్‌ తీసుకోనివారి వివరాలను ...
ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీని అంతమొందిస్తామని ఇజ్రాయెల్‌ హెచ్చరించింది. ఆయన ఈ భూమ్మీద ఉండటానికి అర్హుడు కాదని ...
భారత్‌-ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌ విజేతకు ఇచ్చే ట్రోఫీని ఇక నుంచి ‘అండర్సన్‌-తెందుల్కర్‌ ట్రోఫీ’గా పిలుస్తారు.
జిల్లాలో విద్యుత్తు సౌకర్యం లేని ఇళ్లకు, అంగన్‌వాడీ కేంద్రాలకు వెలుగులు పంచేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.