News

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలోని ఓ వాణిజ్య(కమర్షియల్‌) స్థలం గజం ధర రూ.2.22 లక్షలు పలకడం విశేషం. సోమవారం ...
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలోని ఓ వాణిజ్య (కమర్షియల్‌) స్థలం గజం ధర రూ.2.22 లక్షలు పలకడం విశేషం. సోమవారం ...
Iran-Israel: ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ మళ్లీ క్షిపణులు ప్రయోగించింది. ప్రజలంతా షెల్టర్లలోకి వెళ్లాలని ఐడీఎఫ్ హెచ్చరించింది.
ఊబకాయం నియంత్రణ.. కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా ‘యూటీ009’ టీకాను అభివృద్ధి చేస్తున్న హైదరాబాద్‌ అంకుర సంస్థ ఉటోపియా ...
నేలపై కూర్చోని ఎంత తేలికగా పైకి లేవగలరో చూడటం ద్వారా మధ్య వయస్కులు, వృద్ధుల్లో మరణ ముప్పును అంచనా వేయవచ్చని ఓ అధ్యయనంలో ...
రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరం(2025-26)లో ఇంజినీరింగ్‌తోపాటు అన్ని ఉన్నత విద్య కోర్సులకు పాత ఫీజులే అమలుకానున్నాయి.
నైరుతి రుతుపవనాలు మరో రెండు, మూడు రోజుల్లో దేశమంతా వ్యాపిస్తాయని భారత వాతావరణశాఖ అంచనా వేస్తోంది. పశ్చిమమధ్య, సరిహద్దు వాయవ్య ...
మాజీ సీఎం జగన్‌ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనకు సంబంధించి రోజుకొక అమానవీయ ఘటన వెలుగులోకి వస్తోంది.
మద్యం కుంభకోణం కేసులో నిందితుడు, వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను ఏ బెంచ్‌ విచారించాలో ...
ఏపీ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఎంతవరకైనా పోరాడాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. గోదావరిలో ...
అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే స్టేషన్‌ సమీపంలో ఈ తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు రైల్లో భారీ ...
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా గతంలో తెదేపా ప్రభుత్వం ఊరూరా చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలను ఏర్పాటుచేసింది. వైకాపా ...