News

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగాల పేరిట అమాయకులను నమ్మించి మోసగిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు ...
మంచు విష్ణు ప్రధాన పాత్ర పోషించిన ‘కన్నప్ప’ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
నల్ల బర్లీ పొగాకు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం రూ.273 కోట్లు జమ చేసింది.
నెలసరి సమయంలో ఇప్పటికీ కొన్ని చోట్ల మహిళలపై ఎన్నో ఆంక్షలు, కట్టుబాట్లు.. ఇది ముట్టుకోకూడదు.. అది చేయకూడదు..  అని ఇలా ఈ ...
పల్నాడు జిల్లాలో సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్‌కు పోలీసులు నోటీసులిచ్చారు.
అజయ్‌ దేవ్‌గణ్‌ (Ajay Devgn), రితేశ్‌ దేశ్‌ముఖ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘రైడ్‌ 2’ (Raid 2). ‘రైడ్‌’కు సీక్వెల్‌గా ...
Poco F7 5G: పోకో నుంచి బిగ్‌ బ్యాటరీ ఫోన్‌ లాంచ్‌ అయ్యింది. దీని ధర రూ.31,999 నుంచి ప్రారంభమవుతుంది. జులై 1 నుంచి ఈ ఫోన్‌ ...
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం చాలా సులభం అయినప్పటికీ, పెట్టుబడిదారుడిగా కొన్ని ముఖ్యమైన విషయాలను గమనించాల్సి ఉంటుంది.
చిల్లకూరు: తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం చిల్లకూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక మేదరి కాలనీలో ...
పల్నాడు జిల్లాలో సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్‌కు పోలీసులు నోటీసులిచ్చారు. పల్నాడు జిల్లా రెంటపాళ్లలో జగన్‌ పర్యటన సందర్భంగా సింగయ్య ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు జగన్‌ను ...
యూకేలో చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన విండ్సార్‌ టొటెమ్‌ పోల్‌ కాలగమనంలో కలిసిపోనుంది.
ఇరాన్ వద్ద 60 శాతం శుద్ధి చేసిన 400 కిలోల యురేనియం ఎక్కడ ఉందనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇరాన్‌ అణుకేంద్రాలపై అమెరికా దాడులకు ముందే ఈ నిల్వలను టెహ్రాన్‌ వేరే చోటుకు తరలించిందనే భయాందోళనలు నెలకొన ...