News

హన్మకొండ: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులైన నిరుపేదలను ఎంపిక చేసే విషయంలో పారదర్శకత పాటించాలని రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ వి.పి.గౌతం అన్నారు. బుధవారం హనుమకొండ ‘కుడా’ కార్యాలయంలో హనుమకొండ, వరంగల్ ...
7 మే, 2025: ‘నేను టెస్టు క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్న విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. సాంప్రదాయ ఫార్మాట్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణం. అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. ఇకపై వన్డేల్లో ...
రాజమహేంద్రవరం రూరల్‌: యుద్ధ పరిస్థితుల సమయంలో ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టడంపై దృష్టి సారించాలని ...
కోవూరు: కోవూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నేతల కొనుగోళ్ల ప్రక్రియ ఎన్నికల నాటి నుంచి ఇప్పటి వరకు అప్రతిహతంగా కొనసాగుతోంది. తాజాగా విడవలూరుకు చెందిన ఆ పార్టీ సీనియర్‌ నేత ఒకరికి భారీగా ప్యాకేజీ ఇచ్చి ...
రాయచోటి టౌన్‌: అర్హత కలిగి, ఇప్పటి వరకు బియ్యం కార్డులేని కుటుంబాలు రేషన్‌ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. అలాగే ఇదివరకే కార్డు కలిగి కార్డు విభజన, కార్డులో సభ్యులను జోడ ...
ఢిల్లీ: భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది.
ఐపీఎల్‌ 2025లో భాగంగా ఇవాళ (మే 7) జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌పై సీఎస్‌కే 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 17 ...
దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో లోన్‌ కస్టమర్లు చెల్లించే నెలవారీ వాయిదాలు (ఈఎంఐలు) తగ్గనున్నాయి. ఈ మేరకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెం ...
సాక్షి, హైదరాబాద్‌: నగరంలో వరుస లిఫ్ట్‌ ప్రమాదాలు భయపెడుతున్నాయి. జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
వెటరన్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కే తరఫున ఆల్‌టైమ్‌ లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా అవతరించాడు. ఐపీఎల్‌ 2025లో భాగంగా కేకేఆర్‌తో ఇవాళ (మే 7) జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత స ...
రహానే తన 197 ఐపీఎల్‌ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. రహానేకు ముందు విరాట్‌ కోహ్లి (8509), రోహిత్‌ శర్మ (6928), శిఖర్‌ ధవన్‌ (6769), డేవిడ్‌ వార్నర్‌ (6565), సురేశ్‌ రైనా (5528), ఎంఎస్‌ ధోని (5406), ఏబీ ...
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న కేకేఆర్‌ 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది.